telugu-bible Logo

పరిశుద్ధ గ్రంథము

,

కొత్త నిబంధన

,

అపొస్తలుల కార్యములు

,

28వ అధ్యాయము

,
వచనము   27

ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనస్సార గ్రహించి నా వైపు తిరిగి నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసికొనియున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే.

Go to Home Page